హైదరాబాద్లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-202021-08-2020 12:46:28 IST
Updated On 21-08-2020 16:09:41 ISTUpdated On 21-08-20202020-08-21T07:16:28.252Z21-08-2020 2020-08-21T07:16:16.608Z - 2020-08-21T10:39:41.505Z - 21-08-2020

హైదరాబాద్లో బాచుపల్లిలో జరిపిన పేలుడు ధాటికి సమీప ప్రాంతాల ప్రజలంతా భయపడిపోయారు. ఓ గృహనిర్మాణ ఈ భారీ బ్లాస్టింగ్లను జరిపింది. బాచుపల్లి నుంచి గండిమైసమ్మ వెళ్లే రహదారిలో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల, శ్రీచైతన్య బాలికల వసతిగృహం మధ్య ఉన్న స్థలంలో ఓ నిర్మాణ సంస్థ భారీ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. సెల్లార్ కోసం గుంతలు తవ్వుతుండగా అడ్డుగా ఉన్న రాళ్లను పగలగొట్టేందుకు బ్లాస్టింగ్ నిర్వహించింది.ఈ బ్లాస్టింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఆ సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు అనుమతి రాలేదని తెలుస్తోంది. ఈ సంస్థ పేలుడు ప్రక్రియ చేపట్టడంతో రాళ్ల శకలాలు కిలోమీటరు దూరం వరకూ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఆ సమయంలో అటుగా వస్తున్న కారు వెనుకవైపు ఓ బండరాయి పడింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణభయంతో దూరం జరిగిపోయారు.అంతేకాక, బండరాళ్లు సమీపంలోని దుకాణంపైన కూడా పడ్డాయి. రూ.1.50 లక్షల విలువైన సామగ్రి ధ్వంసమైనట్లు యజమాని చెప్పారు. పేలుడు ధాటికి శ్రీచైతన్య బాలికల వసతి గృహంలో నిలిపి ఉంచిన మూడు బస్సుల అద్దాలు, రెండు షెడ్ల పైకప్పులు, వసతి గృహం గోడలు, కిటికీలు పగిలిపోయాయి. వసతిగృహం ఇన్ఛార్జికి చెందిన కారు, ఓ ట్రాలీ ఆటోపైనా బండరాళ్లు పడ్డాయి.

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
2 hours ago

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
4 hours ago

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021

టీకా వికటిస్తే మాదే బాధ్యత.. పైసా పైసా కట్టేస్తాం
17-01-2021

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
16-01-2021

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
16-01-2021

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021

తెలంగాణ ప్రజలకు కంటి మీద కునుకే లేదు
15-01-2021
ఇంకా