పబ్ జీ గేమ్ ఆడితే అరెస్ట్... ఎక్కడ? ఎందుకు?
14-03-201914-03-2019 18:16:41 IST
2019-03-14T12:46:41.960Z14-03-2019 2019-03-14T12:46:37.622Z - - 14-04-2021

గేమ్స్ ఆడితేనే అరెస్ట్ చేస్తారా? ఇదేం అన్యాయం అని అనకండి. ఎందుకంటే వివిధ గేమ్స్ వల్ల గొడవలు, హత్యలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ ఈ గేమ్ని నిషేధించిన సంగతి తెలిసిందే. పబ్జీ గేమ్ ఆడినందుకు పది మంది విద్యార్థులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్లో పది మంది యూనివర్సిటీ విద్యార్థులు గేమ్ ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. ఈ గేమ్ వల్ల పిల్లలు ప్రవర్తన, భాషలో మార్పు రావడంతో పాటు వారి చదువు కూడా నాశనం అవుతోందని గుజరాత్ ప్రభుత్వం ఈ ఆటను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే పబ్ జీ గేమ్ ఆడుతూ అరెస్టయిన విద్యార్ధులను వెంటనే విడుదలచేశారు. ఈ గేమ్ ఆడవద్దని కౌన్సిలింగ్ చేశామని పోలీసులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మిలియన్ల మంది ఈ గేమ్ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. పబ్ జీ గేమ్ కారణంగా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. చదువుపై వారికి శ్రద్ధ తగ్గుతోందనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దీంతో విద్యావేత్తలు పిల్లలు ఆడే గేమ్స్ పై ఒక కన్నేసి ఉంచాలంటున్నారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా