*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్: ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్
02-12-201902-12-2019 12:09:33 IST 2019-12-02T06:39:33.421Z02-12-2019 2019-12-02T06:39:31.774Z - - 07-12-2019
{"history":[{"created_by":"5c19e28b7bf57d76e429cb93","created_dt":"2019-12-02T06:39:31.774Z"},{"message":"active","created_by":"5c19e28b7bf57d76e429cb93","created_dt":"2019-12-02T06:39:33.421Z"}],"comments":[],"video_status":"0","view_count":256,"status":"active","trending_status":"0","home_menu_status":"0","home_cartoon_status":"0","_id":"5de4b1a3ceed100b6dde1005","category_id":"5bb74abfe93e5576fa869acb","category_name":"జాతీయం","language_name":"తెలుగు","subcategory":"","title":"మెట్టుపాళ్యంలో కూలిన భవనం.. 15 మంది దుర్మరణం","metatitle":"Heavy rains in Tamilnadu.. Buildings collapse in Mettupalyam ","metadescription":"Heavy rains in Tamilnadu.. Buildings collapse in Mettupalyam ","metakeywords":"Heavy rains in Tamilnadu, Buildings collapse in Mettupalyam, Rains, 15 died, tamilnadu, pondicherry ","description":"","tags":"Heavy rains in Tamilnadu, Buildings collapse in Mettupalyam, Rains, 15 died, tamilnadu, pondicherry ","url":"/తెలుగు/జాతీయం/మెట్టుపాళ్యంలో-కూలిన-భవనం-15-మంది-దుర్మరణం","thumbnailratio":"16_9","english_url":"/తెలుగు/జాతీయం/heavy-rains-in-tamilnadu-buildings-collapse-in-mettupalyam","created_by":"5c19e28b7bf57d76e429cb93","modified_by":"5c19e28b7bf57d76e429cb93","created_dt":"2019-12-02T06:39:31.774Z","img_alt_description":"Heavy rains Hits in Tamilnadu","short_description":"భారీవర్షాలు తమిళనాడు వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా నాలుగు భవనాలు కూలిపోయాయి. ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది మృతి చెందినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ","embedded":"","english_title":"Heavy rains in Tamilnadu.. Buildings collapse in Mettupalyam ","thumbnail1":"/uploads/vtvfiOOCvk.png","thumbnail2":"/uploads/sKJKXe34TX.png","thumbnail3":"/uploads/e325DULnUk.png","original_thumbnail":"/uploads/file_1575268760989_cQbWhR1Fjpg.jpg","latest_dt":"2019-12-02T06:39:31.777Z","__v":0,"published_by":"5c19e28b7bf57d76e429cb93","published_dt":"2019-12-02T06:39:33.421Z","editor_email":"gsnraju@rightfolio.in","editor_phone":"","editor_description":"<span style=\"color: rgb(0, 0, 0); font-family: arial; font-size: 13.3333px;\">గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్స్టింగ్.ఇన్ లో కంటెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.</span><br>","editor_language_name":"తెలుగు","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"","user_name":"G. Sathyanarayana Raju","user_img":"/uploads/file_1556519915479_4a1184826c7e425b8d8d88d642ed685ejpg.jpg","aurl":"/తెలుగు/జాతీయం/మెట్టుపాళ్యంలో-కూలిన-భవనం-15-మంది-దుర్మరణం","published_dt_txt":"02-12-2019","published_dt_time_txt":"02-12-2019 12:09:33 IST","updated_dt_time_txt":"07-12-2019 08:22:49 IST","created_dt_time_txt":"02-12-2019 12:09:31 IST"}
భారీవర్షాలు తమిళనాడు వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా నాలుగు భవనాలు కూలిపోయాయి. ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది మృతి చెందినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనేది ఇంకా అధికారిక సమాచారం లేదు. రెండురోజుల నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇది చాలదన్నట్టు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
భారీ వర్షాల దృష్ట్యా పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కాంచీపురం, కడలూరు, మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా కొనసాగింది.
జనం బయటకు రావడానికి కూడా అవకాశం లేకపోవడంతో నిత్యావసరాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ నెల 15నుంచి మరోసారి వర్ష సూచన ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్స్టింగ్.ఇన్ లో కంటెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.